నూతన రామాలయాల నిర్మాణ పనులు ప్రారంబించిన ఎఎంసి

1091చూసినవారు
నూతన రామాలయాల నిర్మాణ పనులు ప్రారంబించిన ఎఎంసి
అల్లూరి జిల్లా మలయ మండలంలోని నల్లగొండ, బలుసుకూరపాడు, గ్రామాల్లో నూతనంగా మంజూరు అయిన రామాలయాల నిర్మాణాలకు శుక్రవారం భక్తులు మధ్య శంఖుస్థాపన జరిగింది. చింతపల్లి మార్కెట్ యాడ్ కమిటీ చైర్ పర్సన్ జైతి. రాజులమ్మ, స్దానిక సర్పంచులు, మహిళలు తో కలిసి కొబ్బరికాయి కొట్టి నిర్మాణ పనులకు పూజలు చేసి ప్రారంభించారు. ఒక్కొక్క రామాలయానికి రూ. 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు మంజూరు అయినట్టు ఎఎంసి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్