చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మూడవరోజు బాబుతో మేము కార్యక్రమం మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో మహిళామణుల ఆధ్వర్యంలో శుక్రవారం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఇంచార్జ్ ఇంచార్జ్ పి వి జి కుమార్, పైలా ప్రసాద్ రావు, మహిళా అధ్యక్షురాలు కొల్లి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.