రైవాడ జాలాశయంలో కాలు జారి వ్యక్తి మృతి

1551చూసినవారు
రైవాడ జాలాశయంలో కాలు జారి వ్యక్తి మృతి
దేవరాపల్లి మండల కేంద్రమైన దేవరాపల్లి గ్రామపంచాయతీకి చెందిన దీవి సత్తిబాబు (48) రైవాడ జలాశయం వద్దకు గురువారం ఉదయం కాలకృత్యలు తీర్చుకోవడం కోసం వెళ్లి ప్రమాదవశత్తు కాలుజారి నీట మునిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిని భార్య లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్