శ్రీ పోలమాంబ తీర్థ మహోత్సవం

2252చూసినవారు
శ్రీ  పోలమాంబ తీర్థ మహోత్సవం
దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో 15వ తేదీన శ్రీ పోలమాంబ తీర్థ మహోత్సవం అమ్మవారి పసుపు కుంకుమతో, బాజాభజంత్రీలతో అమ్మవారి ఊరేగింపు సాగుతుందని ఉత్సవ కమిటీ తెలియజేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ఎడ్ల ప్రదర్శన, అన్నసమారాధన జరుగుతాయని, అందులో భక్తులందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేస్తారని గ్రామ పెద్దలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్