నూతన బోరు నిర్మాణానికి శంకుస్థాపన

54చూసినవారు
నూతన బోరు నిర్మాణానికి శంకుస్థాపన
కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ పరిధిలోని మర్రిపాలెం గ్రామంలో బుధవారం నూతన బోరు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వెంకటలక్ష్మి జెడ్పిటిసి నూకరాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. గ్రామంలో గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడేవారని బోరు ఏర్పాటుతో గిరిజనుల తాగునీటి కష్టాలు తీరనున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్