మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బాబుతో మీటింగ్ మేము కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో పివిజి కుమార్, పైలా ప్రసాదరావుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష బుధవారం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు.