ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం

586చూసినవారు
ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం
పాడేరు మండలం సలుగు పంచాయతీ బురుగుచేట్టు, డాల్లపల్లి - గ్రామాలలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఫిల్డ్ -కొ-ఆర్డ్ నేటర్ కె, రేఖ ఆద్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహిళ జెండర్ -కొ-ఆర్డనేటర్ ధనలక్ష్మి, మత్యారాజు పాల్గొన్ని మహిళలకు మర్యాద హక్కు, విద్యా హక్కు, సమానత్వం స్వేచ్ఛ స్త్రీ, పురుషులు సమాన హక్కులు కల్పించినా రోజు కావున సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్