పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఏసీపీ పత్రిక సమావేశం

75చూసినవారు
విశాఖ భీమిలి పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం పత్రిక సమావేశంలో జరిగింది. ఏసిపి బి సునీల్ మాట్లాడుతూ
పోతిన వెంకట రావు అనే వ్యక్తి కి వాట్స్ ఆప్ లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి అని పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరిని చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. అని ఏసీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్