మహాత్ముడి బాటలో టంగుటూరి

83చూసినవారు
మహాత్ముడి బాటలో టంగుటూరి
ప్రకాశం పట్టుదలతో, నిర్భీతితో, నిరంతర కృషితో బారిస్టరై లక్షలకు లక్షలు సంపాదించారు. తోటలు, భూములు, భవనాలు, ఆభరణాలు కొన్నారు. భోగభాగ్యాలను అనుభవించారు. గాంధీగారి పిలుపు మేరకు అంత సంపాదననూ వదిలి, దేశ దాస్య విమోచనకై త్రికరణ శుద్ధిగా ప్రజాసేవలో దూకిన మొట్టమొదటి తెలుగు లాయర్‌ఆయనే. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు నేటి యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం.

సంబంధిత పోస్ట్