జ‌గ‌న్ పాల‌న‌కు మ‌ద్ద‌తు తెలపండి

72చూసినవారు
జ‌గ‌న్ పాల‌న‌కు మ‌ద్ద‌తు తెలపండి
గెలుపే లక్ష్యంగా భీమిలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు గురువారం ప్ర‌చారం నిర్వ‌హించారు. అవంతికి అడుగడుగునా 8వ వార్డు ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు జై జగన్, జై అవంతి రావాలి జగన్ కావాలి అవంతి అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ మంగళ హారతులతో సాదర స్వాగతం పలికారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం చేకూర్చాల‌ని కోరారు. సీఎం జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌కు అంతా మ‌ద్దతు ప‌ల‌కాల‌ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్