బుచ్చయ్యపేట.. పైడిమాంబని దర్శించుకున్న హౌసింగ్ చైర్మన్

61చూసినవారు
బుచ్చయ్యపేట.. పైడిమాంబని దర్శించుకున్న హౌసింగ్ చైర్మన్
బుచ్చయ్యపేట మండలం చినఅప్పన్నపాలెం గ్రామంలో పైడిమాంబ అమ్మవారి నూతన ఆలయం, అమ్మవారి విగ్రహం, ద్వారపాలక శిలామూర్తుల ప్రతిష్టామహోత్సవం బుధవారం ఘనంగా జరిగి, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించి, నిర్వాహకులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్