ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగింపు

78చూసినవారు
ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగింపు
అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏళ్ల తరబడి ఆక్రమణకు గురైన ప్రభుత్వ, పంచాయితీ స్థలాలు పరిరక్షణకు అధికారులు పూనుకున్నారు. పంచాయితీ కార్యదర్శి నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు సహకారంతో ఆదివారం బి. ఎన్. రోడ్డులో స్వయంభూ విఘ్నేశ్వర ఆలయ సమీపంలోని ప్రభత్వ స్దలంలో ఆక్రమ నిర్మణాలు జె. సి. బి యంత్రాలతో తొలగించారు. దీనిపై బాధితులు నుండి తీవ్ర ఎ విమర్శలు ఎదురైనా పోలీసులు సహాయంతో ఆక్రమణలు అధికారులు తొలగించగలిగారు.

సంబంధిత పోస్ట్