దివ్యాంగులు ఆర్థిక స్వావ‌లంబ‌న దిశ‌గా ఎద‌గాలి

78చూసినవారు
దివ్యాంగులు ఆర్థిక స్వావ‌లంబ‌న దిశ‌గా ఎద‌గాలి
దివ్యాంగులు ఆత్మ గౌర‌వంతో ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించే దిశ‌గా ఎద‌గాల‌ని, మ‌రిన్ని ఉన్నత స్థానాల‌కు చేరుకోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. గురువారం విశాఖ‌లోని ఆంధ్రా యూనివర్శిటీ మెరైన్ మైదానంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న దివ్య క‌ళా మేళాను, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ‌ మంత్రితో క‌లిసి గురువారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్