చంద్రబాబుని నమ్మొద్దు

59చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఎవరు నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని నేను ఎప్పుడో డిమాండ్ చేశానని, కేంద్రం ఎప్పుడో డిసైడ్ అయిందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం రాజకీయ వ్యూహం అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్