మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి కృషి

64చూసినవారు
మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి కృషి
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ మత్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు అన్నారు. గాజువాకలో గురువారం నిర్వహించిన సంఘం ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్