పెందుర్తిపరిధి 88వ వార్డ్ నరవ రెల్లి కాలనీ ప్రజల సమస్యలపై
జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేసి స్థానిక మహిళలు తో సచివాలయం అడ్మిన్ దిలీప్ కి ఎస్సీ, సర్టిఫికెట్స్ మంజూరి, ఇళ్ల పట్టాల మంజూరి, ఇండ్లకు కొళాయిలు మంజూరి, ఇండ్లకు పన్ను మంజూరి, వీధిలైట్లు ఏర్పాటు, డ్రైనేజీ క్లీనింగ్ వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గళ్ళ శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు