విశాఖ: శారదా పీఠంపై రాష్ట్రపతికి తెలుగు శక్తి ఫిర్యాదు

73చూసినవారు
విశాఖ: శారదా పీఠంపై రాష్ట్రపతికి తెలుగు శక్తి ఫిర్యాదు
అనధికార శారదా పీఠానికి అక్రమంగా భూముల కేటాయింపు అంశంపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ. రామ్ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఫిర్యాదు లేఖను అందజేశారు. శారదా పీఠం హిందూ ధార్మిక సంస్థల నుంచి ఎటువంటి గుర్తింపు పొందలేదన్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్