రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి

77చూసినవారు
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
మాడుగుల మండలంలో నెలకొన్న రెవిన్యూ పరమైన సమస్యలపై దృష్టి సారించాలని మాడుగుల జన సైనికులు తహసీల్దార్ కే.రమాదేవికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా సంయుక్త కార్యదర్శి రోబ్బ మహేష్ తో పాటు కోళ్లు చిన్నా, బెజవాడ రాజేష్, దర్మిశెట్టి అప్పి, , కోర్ని శంకర్, కుక్కర సంతోష్, బలిరెడ్డి సత్యనారాయణ, బాదాం ప్రసాద్ తదితరులు ఆమెను సత్కరించి పవన్ చిత్రపటం అందజేశారు.

సంబంధిత పోస్ట్