మాడుగుల ప్రాయశ్చిత్త దీక్షలో ఎమ్మెల్యే

51చూసినవారు
మాడుగుల ప్రాయశ్చిత్త దీక్షలో ఎమ్మెల్యే
తిరుపతి లడ్డు అపచారానికి పరిహారం కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన ఆధ్వర్యంలో గురువారం మాడుగుల వెంకటేశ్వర్ స్వామి ఆలయం శుభ్ర పరిచారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు బిజెపి టిడిపి టిడిపి జనసేన నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు మాడుగుల బస్టాండ్లో మానవహారం ఏర్పాటు చేసి హిందూ సంస్కృతిని దెబ్బతీయ వద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్