ముగిసిన ఎన్నికల కోడ్

71చూసినవారు
ఎన్నికలలో గెలిచిన విజేతల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం వాటి ప్రతులను గురువారం ఆర్డిఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత రెండు నెలలుగా మొదలుపెట్టిన ఎన్నికల ప్రక్రియ ముగిసిందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల కోడ్ ముగిసిందన్నారు.

సంబంధిత పోస్ట్