పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట

65చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట
జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు బుధవారం 34వ వార్డు కొబ్బరి తోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5 వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. పారిశుధ్య కార్మికులందరూ వైద్య పరీక్షలో చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు

సంబంధిత పోస్ట్