ఇవిఎం లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం

4014చూసినవారు
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్ మందకొడిగా జరుగుతుంది. అల్లూరి జిల్లా కొయ్యూరు లో జిహెచ్ పాఠశాల లో పోలింగ్ భూత్ నెంబరు 75లో ఇవిఎం మొరాయించడంతో ఇవిఎం బాక్స్ మార్చి మరో ఇవిఎం ను కొనసాగిస్తున్నారు. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడంతో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికీ 35శాతం పోలింగ్ జరిగినా పలుచోట్ల సాంకేతిక లోపంతో 21శాతం మాత్రమే పోలింగ్ జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్