తానం లో 23మంది వాలంటీర్స్ రాజీనామా

19482చూసినవారు
పెందుర్తి పరిధి పరవాడ తానాoలో 23మంది వాలంటీర్స్ మూకుమ్మడిగా సోమవారం రాజీనామా చేశారు. ఈసందర్భంగా వాలంటీర్స్ మాట్లాడుతూ. సీఎం జగనన్న మా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతగా వాలంటీర్స్ అందరూ ఒక తాటిపైకి వచ్చి రాజీనామా చేశామని రానున్న ఎన్నికల్లో పార్టీ జెండా చేతపట్టి వైఎస్సార్సీపీ హయాంలో లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కోసం ప్రజలోకి తీసుకువెళ్ళి పెందుర్తి ఎమ్మెల్యే గా అదిప్ రాజ్ ను గెలుపుంచుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్