గాయపడిన కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలి

66చూసినవారు
పరవాడ కెమిక ఫార్మా కంపెనీలో ఆదివారం పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికుడు విల్ షేక్(21) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ వెల్లడించారు. పరవాడలో మాట్లాడుతూ క్షతగాత్రుడిని విశాఖ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. కోలుకునే వరకు జీతం చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్