పరవాడ: పాల ధరలను పెంచాలి

64చూసినవారు
పరవాడ: పాల ధరలను పెంచాలి
విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరలు పెంచాలని అనకాపల్లి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పాల ధరను తగ్గించినందుకు నిరసనగా గురువారం పరవాడ పాల సేకరణ కేంద్రం వద్ద రైతులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాల ధరలు పెంచకపోతే 29న విశాఖ డెయిరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ కూడా డెయిరీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్