అర్ధరాత్రి అపార్ట్మెంట్ లోకి చోర బడ్డ దొంగలు

1067చూసినవారు
విశాఖలో అర్ధరాత్రి అపార్ట్మెంట్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం దొంగలించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పెందుర్తి సమీపంలోని సూర్యా నగర్ కామాక్షి అపార్ట్ మెంట్ లోకి అర్ధరాత్రి దుండగలు చొరబడి ఓ ఫ్లాట్ లో గోల్డ్ చోరీకి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్