విశాఖ డెయిరీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి

68చూసినవారు
విశాఖ డెయిరీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి
విశాఖ డెయిరీ అక్రమాలపై సిబిఐ, ఈడి విచారణ జరపాలని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్ల అవతారం ఎత్తారని, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మిలీనియం సాఫ్ట్వేర్ కు రూ. 25 కోర్టులో నజరానా ఇచ్చారని, వందల కోట్లు నిధులు స్వాహా జరిగాయని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్