న్యాయం చెయ్యాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా

1555చూసినవారు
గాజువాకపరిధిలోని అగనంపూడి లో న్యాయం చెయ్యాలంటూ అత్తవారి ఇంటి ముందు చట్టి రమ్య బుధవారం ధర్నా చేసింది. 2021 లో చట్టి వెంకట అప్పారావు తో రమ్య కు వివాహం జరగగా 3 నెలలు బాగా చూసుకున్న భర్త తరువాత నుంచి వరకట్నం వేధింపులు, అత్త మామ, ఆడపడుచుల వేధింపులు మొదలైయ్యాయీ. రమ్యకు 2022 కిడ్నీ పాడవ్వడంతో డయాల్సిస్ అవ్వడం తో విడాకులు కావాలంటూ భర్తలాయర్ నోటీస్ పంపించాడని బాధితురాలు రమ్య భర్త ఇంటిముందు నిరసనకు దిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్