జీవీఎంసి సిబ్బందికి ఘనంగా సత్కరణ'

62చూసినవారు
జీవీఎంసి సిబ్బందికి ఘనంగా సత్కరణ'
విజయవాడలో వరదల సమయంలో విశాఖపట్నం నుండి జీవీఎంసి సిబ్బంది వెళ్ళి శానిటేషన్, రక్షణ సేవలు అందించిన విషయం తెలిసిందే. అయితే 33వ వార్డు నుండి వెళ్ళిన 13 మంది జీవీఎంసి సిబ్బందికి ఆ వార్డ్ జనసేన కార్పొరేటర్ మరియు జీవీఎంసి ఫ్లోర్ లీడర్ అయిన వసంతలక్ష్మి గోపికృష్ణ దంపతులు ఘనంగా బుధవారం సత్కరించి వారికి నిత్యావసర సరుకులు అందించారు.ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్