విశాఖ చేరుకున్న ఐపిఎల్ క్రికెట్ టీం

1553చూసినవారు
ఈ నెల 31న విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ప్రాక్టీస్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈమేరకు ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రోడ్డు మార్గాన నగరానికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్