విశాఖ చేరుకున్న విజయసాయిరెడ్డి

556చూసినవారు
రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డిమంగళవారం విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. ఈమేరకు విమానశ్రయానికి చేరుకున్న ఆయనకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానశ్రయం నుండి రోడ్ మార్గాన్న నగరంలో తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్