నది దాటి.. ఓటేశారు

81చూసినవారు
నది దాటి.. ఓటేశారు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనదార గిరిజన గ్రామాల ప్రజలు నదిలో నుంచి కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రెండు గ్రామాలకు 4.5 కి.మీ. దూరంలోని కూనేరు పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. ఇక్కడికి చేరాలంటే నాగావళి నది దాడి రావాలి. 148 మంది నది దాటి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్