ఇంటర్ కాలేజీలకు హెచ్చరిక

53చూసినవారు
ఇంటర్ కాలేజీలకు హెచ్చరిక
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ హెచ్చరించారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు ప్రవేశాలు చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే ప్రవేశాలు చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్