పట్టిసీమ నుంచి నీరు విడుదల (వీడియో)

68చూసినవారు
రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పట్టిసీమ నుంచి ఇవాళ ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను బటన్ నొక్కి విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్