121 మందిని బలిగొన్న ప్రాంతం ఇప్పుడెలా ఉందో చూడండి

61చూసినవారు
యుపీలోని హత్రాస్ లో భోలే బాబా పాదధూళి కోసం భక్తులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం ఇదే. ఇందులో గాయపడ్డ మరో వందమంది ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉంటే అంతమంది అమాయకుల చావులకు కారణమైన ఆ ప్రదేశం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పాటు ఫోరెన్సిక్ యూనిట్ తనిఖీలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్