గంజాయి రవాణాపై నిఘా పెడతాం: డీజీపీ

74చూసినవారు
గంజాయి రవాణాపై నిఘా పెడతాం: డీజీపీ
AP: డ్రగ్స్‌ వినియోగించిన క్రీడాకారులు, సెలబ్రిటీస్‌ జీవితాలు కోల్పోయార‌ని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. "చిన్నారులు కూడా డ్రగ్స్‌కు బానిస కావడం విచారకరం. డ్రగ్స్‌ వినియోగం పెరిగితే నేరాలు పెరుగుతాయి. గతంలో తీవ్రవాదం, ఎర్రచందనం మాఫీయాను అదుపు చేశాం. గంజాయి రవాణాపై నిఘా పెడతాం. గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం." అని డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్