బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అంచనాలు, కేటాయింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సీపీఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు విమర్శించారు. నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై గురువారం నిరసన తెలిపారు.