వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి నామినేషన్

68చూసినవారు
నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్లు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం అచ్యుత్ అంబరీష్ కు సమర్పించారు. తొలుతగా మొగల్తూరు మండలం పాతపాడు గ్రామం నుండి భారీ ర్యాలీ గా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం కు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్