పాలకొల్లులో 7, 164 గృహాలు మంజూరు: మంత్రి

58చూసినవారు
పాలకొల్లులో 7, 164 గృహాలు మంజూరు: మంత్రి
సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ టీడ్కో గృహాలు రాష్ట్రంలో 8 లక్షలు, పాలకొల్లులో 7, 164 మంజూరు చేసి ఆనాడు 95 శాతం పూర్తి చేసారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం పాలకొల్లులోని ఎన్టీఆర్ టిడ్కో గృహా సముదాయంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులతో మంత్రి రామానాయుడు సమావేశం నిర్వహించారు. అనంతరం టిడ్కో గృహాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్