నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశం

59చూసినవారు
నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశం
అత్తిలి మండలంలోని నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులతో తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అత్తిలిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని రాబోయే ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్