రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో: పవన్

544చూసినవారు
రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో: పవన్
రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు జనసేన అధినేత పవన్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని చెప్పారు. ’‘పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్