పెరిగిన ఎండ తీవ్రత

58చూసినవారు
తణుకు మరియు పరిసర ప్రాంతాలలో ఎండ తీవ్రత రోజు రోజుకి బాగా పెరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటేసరికి ఎండ తీవ్రతకి రోడ్ల మీద ఎవరు ఉంటడం లేదు రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా నిపుణులు గ్లూకోజ్ మరియు నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్