నారా లోకేష్ కీలక హామీ

74చూసినవారు
నారా లోకేష్ కీలక హామీ
ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం మంగళగిరిలోని కాజాలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్