నత్తా రామేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘురాం దంపతులు

56చూసినవారు
నత్తా రామేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘురాం దంపతులు
ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలోని దేవాలయంలో సోమవారం బిజెపి జాతీయ నాయకులు పూరిగల్ల రఘురాం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి సూరిబాబు తీర్థప్రసాదాలు అందజేయగా, యంపిటిసి తమనంపూడి నాగ సత్యనారాయణరెడ్డి, తదితరులు దుస్సాలువాలతో సత్కరించి, దేవాలయ చిత్ర మెమొంటోలతో సత్కరించారు. రఘురాం మాట్లాడుతూ స్థానికుల ఆహ్వానంతో దేవాలయ దర్శనానికి వచ్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్