ఈనెల 22న నామినేషన్ వేస్తున్నాను: సొంగా రోషన్

549చూసినవారు
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చూసే ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కామవరపు కోటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22న చింతలపూడి భవిష్యత్తు కోసం మరియు అభివృద్ధి కోసం నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్