పెదపాడు మండలంలో నేను సిద్ధం - మా ఊరు సిద్ధం కార్యక్రమం

557చూసినవారు
పెదపాడు మండలంలో నేను సిద్ధం - మా ఊరు సిద్ధం కార్యక్రమం
పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో ఆదివారం నేను సిద్ధం - మా ఊరు సిద్ధం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్