ఈస్టర్ డే వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి

1898చూసినవారు
ఈస్టర్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏలూరు నగరంలోని స్థానిక తంగెళ్లమూడిలో వున్న చర్చిలో ఆదివారం ఏలూరు పార్లమెంట్ అభ్యర్ధి పుట్టా మహేష్ యాదవ్ , ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఆ ఏసుక్రీస్తు సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్