భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

66చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూశాఖ అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ మహేష్ యాదవ్ శనివారం తెలిపారు. అత్యవసర సందర్భాలల్లో ప్రజలకు వైద్య సేవలు అందించాలని, నిత్యావసర వస్తువులు, త్రాగు నీరు అందుబాటులో ఉంచారన్నారు. ముంపు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్