భక్తులతో కలకలలాడిన అమ్మవారి ఆలయం

53చూసినవారు
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కలకలలాడింది. భక్తులు అమ్మవారు దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు మొక్కబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బండి ముత్యాలమ్మ భజన సంఘ సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు.

సంబంధిత పోస్ట్