హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

66చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
తమిళనాడులోని తిరుచ్చి పోలీసులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మధురై శాఖలో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఇది అత్యవసర కేసుగా మరికాసేపట్లో విచారణకు రానుంది. తిరుచ్చిలో ఆదివారం రాత్రి జేపీ నడ్డా ర్యాలీ కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆ ప్రాంతంలో వాహనాల రద్దీ కారణంగా అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు.

సంబంధిత పోస్ట్